Crime News | బియ్యం అక్రమ రవాణా విషయాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన అక్రమ్ఖాన్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు.
Road Accident | విహారయాత్రకు వెళ్లిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు రాజస్థాన్లో ప్రమాదం జరుగడంతో మహిళా న్యాయవాది ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Lightning | ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
Stabbing | తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడు శనివారం తన స్నేహితులతో కలిసి సినిమా చేసేందుకు థియేటర్కు వచ్చాడు.
Tragedy | కడప జిల్లాలో ఘోరం జరిగింది. ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు బోల్తాపడింది. సోమవారం మండలంలోని బిజీలిపూర్, మర్వేల్లి గ్రామం నుంచి జోగిపేట స్కూల్కు విద్యార్థులకు తీసుకువేళుతున్న సమయ
ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పరామర్శించి, దవాఖానకు తరలించి ఉదారతను చాటుకున్న ఘటన మండలంలోని ఆవంచ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. హత్నూరా మండలం మధిర గ్రామం లో జరిగిన ఒక
అమరావతి : మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో వైసీపీ చెందిన కౌన్సిలర్ ఒకరు మీసేవా నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా నర్సిపట్నంలో చోటు చేసుకుంది. మీసేవా నిర్వాహకుడు విజయ్ ప�