సూదిమందు అంటే భయపడే వాళ్లకంటే భయపడని వాళ్లని లెక్కపెట్టడమే తేలిక. రోగంతో బాధపడేకన్నా కాసేపు నొప్పి భరిద్దామని కొంతమంది భయపడుతూనే సూది వేయించుకుంటారు. కానీ, కొంతమందికి రోగం తీవ్రత కంటే నీడిల్ ఫోబియా తీ�
డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్త�
అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న వివాహిత. పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును వి క్రయించిన కేసులో
జిమ్లో అలసిపోకుండా అధిక వర్కౌట్లు చేసేందుకు రక్తపోటును పెంచే ‘మెఫటర్మైన్ సల్ఫేట్' ఇంజక్షన్లను వినియోగిస్తున్న విషయం బయటపడింది. ఎలాంటి అనుమతి లేకుండా ‘మెఫటర్మైన్ సల్ఫేట్' ఇంజక్షన్లను విక్రయిస్తు
వీధికుక్కల కాటుకు గురవుతున్న వారిలో యాంటీబాడీస్ పెంచే ఇంజక్షన్లు అందుబాటులో ఉండేలా చూడాలని కరీంనగర్ నగర పాలక సంస్థకు చెందిన కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహన్సింగ్ దంపతులు రాష్ట్ర పశుసంవర్ధక శా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మూడు రకాల సిరంజిల ఎగుమతిపై కేంద్రం 3 నెలల పాటు ఆంక్షలు విధించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమ వేగం కొనసాగాలంటే సిరంజిలు అందుబాటులో ఉండాలని, దాని కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు త�
బ్లాక్మార్కెట్| కరోనా సమయంలో ప్రజల అవసరాలను పలువురు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా, బ్లాక్ఫంగస్తో ఇబ్బంది పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ చేస్తూ వారి సంబంధీకులను మ
బ్లాక్ ఫంగస్తో 103 మంది మృతి | ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఒక్కోదాని ఖరీదు రూ.6-7 వేలుమొత్తం చికిత్సకు రూ.14 లక్షలు అహ్మదాబాద్, మే 10: దేశంలోని పలు నగరాల్లో కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్తోనూ బాధపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్లోని పలు దవాఖాన