శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందికి సూచించారు.పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువుకు రోటాసిల్ వ్యాక్సిన్ వేసి బుధవ�
Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరి�
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమైని సీడీపీవో జానకమ్మ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో జానకమ్మ, సూపర్వైజర్ విజయరాణి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల�
COVID-19 | వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు.
Hamas: తమ వద్ద ఉన్న పిల్లల్ని బాగానే చూసుకుంటున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు గాజా స్ట్రిప్లో ఉన్న సాయుధులు ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఓ చేతిలో పిల్లల్ని పట్టుకున్న ఆ సాయుధులు.. మరో చేతిలో రైఫిల్ పట్�
తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక�
మాతాశిశు సంరక్షణలో దూసుకెళ్తూ, రికార్డులు నెలకొల్పుతున్న సిరిసిల్ల పెద్ద దవాఖాన, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలకుగాను జాతీయ ఖ్యాతి దక్కింది
మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, వచ్చ�
బిడ్డకు జన్మనివ్వాలంటే మాతృమూర్తికి అది పునర్జన్మే.. అంతటి కష్టమైన ప్రసవం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.. పేదలకు ఈ పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో మా�
తల్లి పాలు బిడ్డకు అమృతం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. బిడ్డ రోగాల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. పుట్టిన బిడ్డకు తల్లి పాలుపడితే బి
పుట్టినబిడ్డకు తల్లి నుంచి మొదటి గంటలో వచ్చే పాలే అన్నివిధాల శ్రేయస్కరమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో అంతర్జాతీయ తల్లి పాల వారోత్�
చంటి పిల్లలకు తల్లిపాలకంటే శేష్టమైనది.. బలమైనది మరొకటి లేదని బోరబండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీవల్లి పేర్కొన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బోరబండ యూపీహెచ్సీలో గర్భిణులకు అవగాహన కార్
శాస్త్రజ్ఞులు ఎంతో కృషిచేస్తున్నా తల్లిపాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోతున్నారు. శిశువు శారీరక, మానసిక అవసరాలను తల్లిపాలు మాత్రమే పూర్తిగా తీర్చ గలవు. రక్షిత మంచినీటి సరఫరా లేని చోట, అపరిశుభ్రమైన ప
న్యూఢిల్లీ: గత కొన్ని దశాబ్ధాల నుంచి శిశు మరణాల రేటు ఇండియాలో తగ్గుతోంది. కానీ పుట్టిన 36 మంది శిశువుల్లో ఒక శిశువు ఏడాది జీవిత కాలం పూర్తి కాకుండా మరణిస్తున్నట్లు తాజా ప్రభుత్వ డేటా వెల్లడించి�