తెలంగాణలో పారిశ్రామిక పురోభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయి. నాడు బీఆర్ఎస్ హయాంలో తుదిదశకు చేర్చిన పారిశ్రామికవాడలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుబాటులోక�
మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానిక
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికరంగంలో స్తబ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే పారిశ్రామిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. భూ కేటాయింపుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో వెనుకబడింది. పాలకుల పట్టింపులేమితో అన్ని రంగాల్లోనూ చతికిలపడింది. కానీ, స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టిం�
మెరుగైన వైద్యమే లక్ష్యంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 264 పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 పీపీ యూనిట్లు, 2 సామ�
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్�
రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడలు అందుబాటులోకి వచ్చాయి. పలు పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు పూర్తయింది. మరికొన్ని వాడలు మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తిచేసుకొని స్థలాల కేటాయింపునకు సిద్ధమయ్యాయ�