భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ, ఆండ్రే గొరన్సన్ (స్వీడన్) ద్వయం ఇండియానా వెల్స్ ఓపెన్లో క్వార్టర్స్కు అర్హత సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో బాంబ్రీ-గొరన్సన్ ద్వయం 6-2, 5-7,
భారత టెన్నిస్ ద్వయం ఎన్ శ్రీరామ్ బాలాజీ-రిత్విక్ చౌదరి ఇటలీలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్లో భారత జోడీ.. 6-3, 2-6, 12-10తో ఫ్రాన్సిస్కో కాబ్రల్ (పోర్చుగ్ర�
ప్రతిష్టాత్మక వింబుల్డన్ మెయిన్ డ్రాకు భారత టెన్నిస్ యువ సంచలనం సుమిత్ నాగల్ అర్హత సాధించాడు. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న (మే 26 నుంచి ప్రధాన టోర్నీ ఆరంభం) ఫ్రెంచ్ ఓపెన్కు సిద్ధమవుతున్న న�
చిన్నతనంలో స్నేహితులతో కలిసి సరదాగా రాకెట్ పట్టిన ఆ చిన్నారి.. పదేండ్లు వచ్చేసరికి టెన్నిస్నే కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువు.. శిక్షణ ప్రారంభించిన ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదు�