రేడియేషన్ లేకుండా, సురక్షితంగా కణుతులను గుర్తించే ఇమేజింగ్ మాలిక్యూల్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది మానవ శరీరానికి హాని చేయదని, చౌకగా అందుబ�
ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాకింగ్స్-2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) టాప్-100లో చోటు దక్కించుకుంది. 60.5 స్కోర్తో 99వ స్థాన�
‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్' (ఎన్ఐఆర్ఎఫ్) తాజా ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ మరోమారు టాప్లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘ఎన్ఐఆర్ఎఫ్', దేశంలోని ఉన్నత విద్యా సంస్థల �
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు పాము కాటుకు కొత్త తరహా విరుగుడు కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే సింథటిక్ యాంటీబాడీ తయారుచేశారు.
క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ‘క్యాన్సర్ ఇమ�
క్యాన్సర్ను అంతమొందించేందుకు ఇండియన్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) సైంటిస్టులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ట్యూమర్లకు చికిత్స చేయటంలో ఇది గణనీయమైన ప్రభావం చూపుతుందని తాజా నివేదిక ఒక�
బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జపాన్లోని నీల్గాత యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు హిమాలయాల్లో పురాతన సముద్ర అవశేషాలను కనుగొన్నారు. పరిశోధన ఫలితాలను ప్రీకేంబ్రయిన్ ర
తక్కువ విద్యుత్తును వినియోగించే కంప్యూటింగ్ వేదికను నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఈఎన్ఎస్ఈ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అభివృద్ధి చేశాయి.
తయారు చేసిన ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు బెంగళూరు, జూన్ 13: మధుమేహ రోగు ల్లో సాధారణంగా అరికాళ్లలో గాయాలు ఏర్పడుతుంటాయి. అవి తొందరగా తగ్గవు కూడా. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై పరిస్థితి తీవ్ర స్థాయిక�