ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. మూడో క్వార్టర్లో దేశ జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల �
Billionaires | ప్రపంచంలో 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వారిని బిలియనీర్లు అంటారని తెలుసు కదా. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, అంబానీ, అదానీ, టాటా, మహీంద్ర ఇలా మనకు తెలిసిన బిలియనీర్ల జాబితా
కరోనా అంతటి క్లిష్ట సమయంలో కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్దే మెరుగ్గా ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, ఇక పరిశ్రమ రిస్క్లు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ కంపెనీలకు సూచించారు. బు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారత దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. కరోనా కాలంలో 7.3 శాతం వరకూ తగ్గిపోయిన భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏ�
Moody's on Indian Economy | భారత్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ సంస్థ మూడీస్ పేర్కొంది. కోవిడ్-19 ....
5లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ కష్టమేనా..?! | నాలుగేండ్లలో ప్రతి ఏటా 13 శాతానికి పైగా అభివృద్ధి సాధిస్తే తప్ప 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 .....
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ఎత్తివేతతో గాడినపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ: ఫిక్కీ న్యూఢిల్లీ, జూన్ 21: రాష్ర్టాల్లో లాక్డౌన్ల ఎత్తివేతతో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటున్నదని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ
2020లో 27 శాతం వృద్ధి ముంబై, జూన్ 21: కరోనా సంక్షోభంలోనూ ఇండియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వెల్లువెత్తాయి. కొవిడ్ మొదటివేవ్ ముంచెత్తిన 2020 సంవత్సరంలో 64 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.75 లక్షల కోట్లు)
ముంబై: ఇండియాకు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. గతేడాది 6400 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్డీఐలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించ
జన్ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయాలి ఆర్థికాభివృద్ధికి సీఐఐ సూచనలు న్యూఢిల్లీ, జూన్ 17: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు జన్ధన్ ఖాతాల ద్వారా కుటుంబాలకు నగదు బ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జూన్ రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఆ�
కరోనా కష్టకాలంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా దేశంలో 11 శాతం వృద్ధిరేటు సాధిస్తామన్న కేంద్రప్రభుత్వ ఆశలు అడియాసలయ్యాయి. నాలుగు దశాబ్దాల తర్వాత 7.3 శాతం ప్రతికూల వృద్ధిరేటు నమోదు కావటం ఇదే మొదటిసారి. అలా