న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, ఇక పరిశ్రమ రిస్క్లు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ కంపెనీలకు సూచించారు. బు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారత దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. కరోనా కాలంలో 7.3 శాతం వరకూ తగ్గిపోయిన భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏ�
Moody's on Indian Economy | భారత్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ సంస్థ మూడీస్ పేర్కొంది. కోవిడ్-19 ....
5లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ కష్టమేనా..?! | నాలుగేండ్లలో ప్రతి ఏటా 13 శాతానికి పైగా అభివృద్ధి సాధిస్తే తప్ప 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 .....
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ఎత్తివేతతో గాడినపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ: ఫిక్కీ న్యూఢిల్లీ, జూన్ 21: రాష్ర్టాల్లో లాక్డౌన్ల ఎత్తివేతతో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటున్నదని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ
2020లో 27 శాతం వృద్ధి ముంబై, జూన్ 21: కరోనా సంక్షోభంలోనూ ఇండియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వెల్లువెత్తాయి. కొవిడ్ మొదటివేవ్ ముంచెత్తిన 2020 సంవత్సరంలో 64 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.75 లక్షల కోట్లు)
ముంబై: ఇండియాకు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. గతేడాది 6400 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్డీఐలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించ
జన్ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయాలి ఆర్థికాభివృద్ధికి సీఐఐ సూచనలు న్యూఢిల్లీ, జూన్ 17: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు జన్ధన్ ఖాతాల ద్వారా కుటుంబాలకు నగదు బ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జూన్ రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఆ�
కరోనా కష్టకాలంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా దేశంలో 11 శాతం వృద్ధిరేటు సాధిస్తామన్న కేంద్రప్రభుత్వ ఆశలు అడియాసలయ్యాయి. నాలుగు దశాబ్దాల తర్వాత 7.3 శాతం ప్రతికూల వృద్ధిరేటు నమోదు కావటం ఇదే మొదటిసారి. అలా
జాతీయ స్థాయి కంటే రాష్ట్ర సంపద ఎంతో మెరుగు జీడీపీ భారీగా తగ్గినా తెలంగాణలో 1.26 శాతమే 2020-21లో జీఎస్డీపీ రూ.9,65,355 కోట్లు ఈసారి రూ.9,78,373 కోట్లకు చేరొచ్చని అంచనా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అపూర్వ పురోగతి రాష్ట్ర తలసరి ఆ�
40 ఏండ్ల కనిష్ఠానికి దేశ జీడీపీ గణాంకాలు 2020-21లో మైనస్ 7.3 శాతానికి పతనం లాక్డౌన్లతో మందగించిన ఆర్థిక కార్యకలాపాలు న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసిరింది. ఈ మహమ్మారి అదుపునకు జాతీయ స్థాయి�
న్యూఢిల్లీ: కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మార్కెట్లు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్