పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదేశ విమానాలకు మన గగనతల నిషేధాన్ని వచ్చే నెల 23 వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30న విధించిన ఈ నిషేధం ఈ నెల 23తో ముగిసి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని విదేశీ ఎయిర్లైన్స్ వినియోగించడం లేదు. జర్మనీ వైమానిక సంస్థ లుఫ్తాన్సా గ్రూప్ గురువారం స్పందిస్తూ, తమ విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగ
పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది.
Pakistan | పహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ పౌరులు వెంటనే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, భారత్ నిర్ణయ
Bomb Threat | పలు ఎయిర్లైన్స్కు చెందిన విమానాలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత 13 రోజుల్లో దాదాపు 300పైగా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు అందర�
భారత విమానయాన సంస్థలకు వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు ఆగటం లేదు. గురువారం ఒక్కరోజు 80కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలలో ప్రతి సంస్థ నుంచి కన�
IndiGo | 2006లో దేశీయంగా విమాన యాన సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఇండిగో’ ప్రస్తుతం ప్రతి రోజూ 2000లకు పైగా విమాన సర్వీసులు నడుపుతున్న మైలురాయిని దాటింది.
సరైన ఉద్యోగం లేదని దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ హోస్టెస్ (27) భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కోల్కతాలో వెలుగుచూసింది.
Domestic Flights | 85శాతం కెపాసిటీతో దేశీయ విమానాలు | దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ విమానాల్లో ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచింది. ప్రస్తు
ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియ షురూ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేచింది. 100 శాతం వాటా విక్రయం కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రా