భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య వన్డే పోరు రసవత్తరంగా సాగుతున్నది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయం సాధించ
ఇంగ్లండ్తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
సీనియర్ స్పిన్నర్ స్నేహ్ రాణా (5/43) మరోసారి బంతితో మాయ చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో భాగంగ
మహిళల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్స్లో భారత్ 3-0 తేడాతో చైనాపై అద్భుత విజయం సాధించింది. టీమ్ఇండియా తరఫున సంగితా కుమారి(32ని), కెప�
సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్ఇండ
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ మన అమ్మాయిలు అదరగొడుతున్నారు.
ఇంగ్లండ్తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో �
ఆర్హుస్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. తొలి పోరులో స్పెయిన్పై నెగ్గిన మన అమ్మాయిలు మంగళవారం రెండో మ్యాచ
మెక్కే: ఇండియన్ వుమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు వన్డేల్లో ఇండియన్ వ�
టోక్యో: ఒలింపిక్స్ హాకీ రెండో మ్యాచ్లోనూ ఓడింది ఇండియన్ వుమెన్స్ టీమ్. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్తో బుధవారం ఉదయం జరిగిన మ్యాచ్లో 1-4 తేడాతో ఇండియా ఓడిపోయింది. నాలుగు క్వార్ట�