ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా భారత్..న్యూజిలాండ్తో తలపడనుంది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లను డ్రా చేసుకున్న సవిత సారథ్యంలోని టీమ్ఇండి�
372 పరుగులతో భారత్ జయభేరి న్యూజిలాండ్పై 1-0తో సిరీస్ కైవసం సొంతగడ్డపై టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. టెస్టు క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో కోహ్లీసేన.. భారత గడ్డపై వరుసగా 14వ టెస�
వాంఖడే వార్ మ్యాచ్కు వరుణుడి ముప్పు.. ఉదయం 9.30 నుంచి చిక్కినట్లే చిక్కి చేజారిన తొలి టెస్టు ఫలితాన్ని పక్కనపెట్టి రెండో పోరు కోసం టీమ్ఇండియా సిద్ధమైంది! రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్ట�
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు ‘డ్రా’ రచిన్, అజాజ్ అసమాన పోరాటం రాణించిన జడేజా, అశ్విన్ శుక్రవారం నుంచి రెండో టెస్టు సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలు మజాను మరోసారి రుచిచూపిన భారత్, న్యూజిలాండ్ తొ�
కాన్పూర్: న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. కాన్పూర్లో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ ర�
ఉదయం 9.30 నుంచి.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమ్ఇండియా స్పిన్ పిచ్లపై చరిత్ర సృష్టించాలని కివీస్.. నేటి నుంచి భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు భారత్లో 34 టెస్టులు ఆడిన న్యూజిలాండ్.. �
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 రాత్రి 7.00 నుంచి పొట్టి ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శన అనంతరం న్యూజిలాండ్పై విజయంతో కొత్త సీజన్ను ఆరంభించిన టీమ్ఇండియా.. ఇక సిరీస్పై కన్నేసింది. కివీస్తో నేడు జరుగ
రోహిత్, పంత్, బుమ్రాకు విరామం కివీస్తో టెస్టులకు జట్టు ఎంపిక న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం జట్టున
ఈ క్రమంలో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్( Rahul Dravid )లను అడిగినా.. వాళ్లు సున్నితంగా తిరస్కరించారు. దీంతో కోచ్ను నియమించడం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం తీసుకునేలా ఉండటంతో ఇప్పుడు ద్రవిడ్ను కనీ�
ముంబై: ఈ ఏడాది చివర్లో టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్, కొవిడ్-19 సంబంధిత ఆంక్షల కారణంగా ఈ టూర్ను వాయిదా వేశారు. వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా న్యూజిలాండ్త�
దుబాయ్: క్రికెట్లో తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ముగిసి నెల రోజులైంది. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్తో మరికొన్ని రోజుల్లోనే రెండో సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి సీజన్ రెండేళ్ల పాటు సాగింది. అయితే �
టోక్యో: ఊహించినట్లే టాప్ ఫామ్లో ఉన్న ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్లో బోణీ కొట్టింది. పూల్ ఎ లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్తో హర్మన్ప్