IND vs NED: ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్కు చుక్కలు చూపెట్టిన మన బౌలర్లు నెదర్లాండ్స్ వంటి అనామక జట్టుపై ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు.
IND vs NED: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం.
IND vs NED: టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్కు వచ్చిన టాపార్డర్ బ్యాటర్లు ఐదుగురు (రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, కెఎల్ రాహుల్) ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేశారు.
IND vs NED: బెంగళూరులో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతగా అనుభవం లేని డచ్ బౌలర్లను టీమిండియా టాపార్డర్ ఆటాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందా అన్నట్టుగ�
IND vs NED: భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51)లు అర్థ సెంచరీలు సాధించి జట్టుకు శుభారంభాన్ని ఇవ్వగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు.
Virat Kohli | కోహ్లీ 49 సెంచరీలకు ప్రతీకగా అభిమానులు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 49 కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ల ముందు సింగిల్గా, గ్రూపులుగా ఫొటోలు దిగుతూ క్రికెట్ ప్రేమికులు సందడి చేస్తున్నార
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ప్రత్యర్థులందరినీ చిత్తు చేసి అజేయంగా నిలిచిన భారత్.. ఆదివారం టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఢీకొంటున్నది. ఆడిన 8 మ్యాచ్ల్లో విజయాలతో పాయింట్ల ప�
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం మెరుగైన సన్నాహకాలు చేసుకుంటున్న టీమ్ఇండియాకు వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇంగ్లండ్తో తొలి వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డుపడటంతో టాస్
India vs Netherlands: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు అయ్యింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ను రద్దు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఏకధాటిగా వర్షం పడడంతో మ్యాచ్ను మొదలుపెట్టలేకపోయా�
India Vs Netherlands | వన్డే ప్రపంచకప్ను వర్షం నీడలా వెంటాడుతోంది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు.
దాయాదిపై విజయంతో టీ20 ప్రపంచకప్లో ఘనంగా బోణీ కొట్టిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ను చిత్తుచేసింది. ‘సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్ల కాలువ ఒక్క లెక్కా’అన్న చందంగా పూర్తి ఏకపక్షంగా మ్యాచ్�
దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసి పొట్టి ప్రపంచకప్లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. గురువారం నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కాగా.. భారత్