స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత మహిళల జట్టు 2-0తో సిరీస్ను దక్కించుకుంది. ఆదివారం రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా.. 116 పరుగుల భా�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్, ఐర్లాండ్ పోరుతో పాటు సెమీఫైనల్ మ్యాచ్ల టికెట్లు ఈ నెల 19న విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ICC Under 19 World Cup 2024: ఈ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన యువ భారత్కు ఇది రెండో విజయం. భారత్ తమ తర్వాతి మ్యాచ్ను ఈనెల 28న యూనైటెడ్ స్టేట్స్తో ఆడనుంది.
ప్రతిష్ఠాత్మక అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ మరోపోరుకు సిద్ధమైంది. ఇప్పటికే బంగ్లాదేశ్పై భారీ విజయం సాధించి జోరు మీదున్న భారత్..గురువారం ఐర్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి అగ్రస్థానాన్ని మరి
IND vs IRE | భారత్, ఐర్లాండ్ మధ్య ఆఖరి పోరు వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో మూడో మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. ఉదయం నుంచి వాన దంచికొట్టడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మ్యాచ్ మొదలయ్�
IND vs IRE | ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంలో దుమ్మురేపుతుండటంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐర్లాండ్తో టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటర్లు రాణించడంతో యంగ్ ఇండియా భారీ స్కోరు చేయగా.
సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొట్టాడు. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా.. 11 నెలల తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రెండ�
శతక్కొట్టిన ఆల్రౌండర్ రెండో టీ20లో భారత్ విజయం పరుగుల వరద పారిన పోరులో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. మొదట దీపక్ హుడా సూపర్ సెంచరీకి సంజూ శాంసన్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక �
నేడు భారత్, ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్కు వరుణుడి ముప్పు వర్షం అంతరాయం మధ్య జరిగిన తొలిపోరులో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమ్ ఇండియా.. అదే జోష్లో మలి పోరులోనూ విజయం సాధించి ఐర్లాండ్ను క్లీన్స్వీప్ చే
టోక్యో: ఒలింపిక్స్లో వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిన భారత హాకీ మహిళల జట్టు మొత్తానికి బోణీ చేసింది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్పై 1-0తో విజయం సాధించింది. తొలి మూడు క్వార్టర్లలో ఒ�