South west mansoon | భారత వాతావరణ విభాగం (India Meteorological Department-IMD) శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు (South West Mansoon) కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయిలో నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు వణికి పోయారు. సాధ�
Monsoon: లా నినో స్థితిలో మార్పు వస్తోంది.. ఎల్నినో వస్తోంది.. జూలైలో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల వర్షాకాలం ఈ ఏడాది సాధారణంగా ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృ
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వర్షం( rains ) కురిసింది. కొన్ని చోట్ల రాత్రి 7:30 గంటల సమయంలో వాన కురియడంతో, జనాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం
మే , జూన్ కూడా రాలేదు.. అప్పుడే ఎండలు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఏప్రిల్ మాసమే మే, జూన్ మాసాలుగా మారిపోయింది. 122 ఏళ్లలో నార్త్ ఇండియాతో పాటు మరి కొన్ని ప్రాంతాలు ఎన్నడూ ఇంత ఎండలను చూడలేదు. అంత ఎండల�
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ, ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్ ఖాతాలు శనివారం హ్యాక్ అయ్యాయి. వాతావరణ శాఖ ట్విట్టర్లో హ్యాకర్లు ఒక ప్రొమోషన్కు సంబంధించిన అంశాన్ని ట్వీట్ చేశారు. ‘బీన్�
న్యూఢిల్లీ: రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్�
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈసారి నైరుతి రుతుప�
న్యూఢిల్లీ: ఈసారి ఎండాకాలం దేశ ప్రజలపై కాస్త కరుణ చూపింది. ఎండలు దంచికొట్టే మే నెలలో వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. 121 ఏళ్లలో మే నెలలో కురిసిన రెండో అత్యధిక వర్షపాతమని భారత వాతావరణ శా�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశ�
అహ్మదాబాద్: అతి భీకర తుఫాన్ తౌక్టే.. ఇవాళ ఉదయం గుజరాత్లో తీరం దాటింది. సౌరాష్ట్ర ప్రాంతంలోకి తుఫాన్ ప్రవేశించింది. అయితే స్వల్పంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తు�
తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపి�