Jaha hey 2.0 | దేశ స్వాతంత్య్ర దినం వజ్రోత్సవం వేళ ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా అంబుజా నెవాటియా గ్రూప్ చిరు ప్రయత్నం చేసింది. జయ హే 2.0 పేరుతో వీడియోను...
Turrebaz Khan | హైదరాబాద్ నగరంలో సిపాయీల తిరుగుబాటు అనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు తురేబాజ్ ఖాన్. మరికొంతమంది తిరుగుబాటుదార్లతో కలసి ఖాన్ హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ మేజర్ డేవిడ్సన్కు...
Subhash Chandra bose | తొలిదశ భారతీయ విప్లవకారుడు రశ్ బిహారీ బోస్. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) ఏర్పాటుచేశారు. దానికి సుభాష్ చంద్ర బోస్ 1943 అక్టోబర్ 21న పునరుజ్జీవం...
Indian Flag evolution | భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న స్వరాజ్ పతాకాన్నే భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్నమార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని...
Andaman Cellular Jail | సెల్యులార్ జైలు 1906లో అందుబాటులోకి వచ్చింది. అలీపూర్ బాంబ్ కేసు, నాసిక్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, బనారస్ కుట్ర కేసు, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు, ఢాకా కుట్ర కేసు వగైరా కేసులు, మలబారు
Jana Gana Mana | ‘జనగణమన’ను భారతదేశ జాతీయగీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే, తగ్గించిన భాగాన్ని పాడటానికి 20 సెకండ్లు పడుతుంది.
Indigo Revolution | బ్రిటిష్ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. 18వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. అక్కడి వస్త్ర పరిశ్రమకు...
Warren hastings | ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పడం ద్వారా వారెన్ హేస్టింగ్స్ తన పోరాటాన్ని కొనసాగించాడు. సంధి కాలంలో ఆంగ్లేయులు తమ దృష్టినంతా మైసూరు పాలకుడు హైదర్ అలీ మీద కేంద్రీకరించారు. పైగా హైదర్తో పోరాటంలో...
Sepoy mutiny | మంగళ్ పాండే అనే సిపాయి పూతపూసిన తూటాలను ఉపయోగించేది లేదని తేల్చిచెప్పాడు. అక్కడున్న అధికారులపై దాడిచేశాడు. ఒకరిని చంపేశాడు కూడా. దాంతో ఆంగ్ల ప్రభుత్వం మంగళ్ పాండేను...
Railways| రైల్వేల అభివృద్ధి కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే జరిగింది. భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. కేవలం మెకానిక్ ఉద్యోగాలు మాత్రమే...
Lord Wellesley | సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాల
Battle of Plassey |1764లో మొదలైన దోపిడీ పర్వం 200 ఏండ్లు కొనసాగింది. భారతీయుల రక్తం పీల్చి సేకరించిన సొమ్మును.. పత్తి, పట్టు కొనుగోలుకు, కంపెనీ సైన్యాలను పోషించడానికి, కంపెనీ పాలనను పటిష్ఠం చేసుకోవడానికి, గవర్నర్ జనరల్ �
East India company | భారతదేశంలో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో మాత్రం ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ �
Culcutta Loot : ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి కోల్కతాలో 1914 లో సరిగ్గా ఇదే రోజున జరిగింది. బ్రిటీష్ పాలకుల నుంచి మౌజర్ పిస్టల్లతోపాటు 46 వేల రౌండ్ల బుల్లెట్లను విప్లవకారులు ....