Donald Trump: ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి చైనా దిగుమతులపై పది శాతం సుంకాన్ని విధించాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ చెప్పారు. వైట్హౌజ్లో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. మెక్సికో, కె�
Impose President Rule | మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని (Impose President Rule) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయన వర్గం శివసేన నేత హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు
Shutdown In Jammu | నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు �
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �
ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా
Night Curfew in Arunachal Pradesh | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అరుణాచల్ప్రదేశ్లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు
హర్యానా| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఇక రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్డౌన్ల బాటపడుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్�
ముంబై : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చ�