నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప�
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూన్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల �
సీపీఎస్ను రద్దు చేసి, పాత పింఛన్ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. 2002, 2003 డీఎస్సీ టీచర్లకు ఓపీఎస్ను వర్తింపజేయాలని సర్కారును కోరింది.
BRS Vinod Kumar | జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త న్యాయ చట్టాలను నరేంద్రమోదీ సర్కార్ వెనక్కు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ఇటీవల కేంద్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా
MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన దళిత, బీసీ బంధు పథకాలను అమలు చేసి పేదలను ఆదుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) ప్రభుత్వాన్ని కోరారు.
Minister Kishan reddy | తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే అదర్శంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, క్రీడాశాఖ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని యారోనిపల్లిలో రూ.22ల�
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు �
దళితులను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దళితబంధు యూనిట్ పొందిన ప్రతి కుటుంబం ఇప్పుడు నెలకు సగటున రూ.30 వేల దాకా ఆర్జిస్తున్నది. గతంలో వారికి ఉన్న అప్పులు తీరుత�
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో నంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ�