హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మొన్నటి వరకు మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ.. రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలఖారు వరకు వ�
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చ
Delhi | దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. వరుసగా 25 రోజుల నుంచి నగరంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కన్నా తక్కువ నమోదు కావడం లేదు. 2012 తర్వాత ఈ రేంజ్లో ఢిల్లీలో ఎండలు మండడం ఇద�
Monsoon | కేరళ (Kerala) తీరాన్ని నైరుతి ముందుగానే పలకరించింది. సాధారణంకంటే మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది (IMD).
హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ కే�
భారత వాతావరణ విభాగం వెల్లడి న్యూఢిల్లీ, మే 27: నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణం నెలకొన్నదని, రానున్న రెండు మూడ్రోజుల్లో కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం పేర్కొన్నది. తొలుత ఈ ఏడాది కా�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు
హైదరాబాద్ : బంగాళాఖం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్ కంటే ఆరు రోజులు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండలు దంచికొట్టడం, ఉష్ణోగ్రతలు భారీ పెరగడంతో ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. శనివారం రోజు హ
న్యూఢిల్లీ : అసని తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతున్నది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం మీదుగా ముందుకు కదులుతుందని, ఈ సమయంలో 45-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవ
మే , జూన్ కూడా రాలేదు.. అప్పుడే ఎండలు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఏప్రిల్ మాసమే మే, జూన్ మాసాలుగా మారిపోయింది. 122 ఏళ్లలో నార్త్ ఇండియాతో పాటు మరి కొన్ని ప్రాంతాలు ఎన్నడూ ఇంత ఎండలను చూడలేదు. అంత ఎండల�
న్యూఢిల్లీ : రైతులకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చ�
హైదరాబాద్ : ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ వినిపించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షా