Southwest Monsoon | నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పటికీ కనీసం మరో వారం రోజులపాటు విస్తృతమైన వర్షపాతం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. జూన్ 23 ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమ�
Southwest Monsoon | సూపర్ ఎల్నిలో ఎఫెక్ట్తో ఇప్పటికే ఆలస్యమైన ‘నైరుతి’ ఉన్నట్టుండి కనుమరుగయ్యిందా? దేశమంతటా రుతు పవనాలు విస్తరించినప్పటికీ, వానలు లేకపోవడానికి కారణమేంటీ? భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం విడుదల చ
Heavy Rains | రాగల ఏడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిన హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Southwest Monsoon | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు సోమవారం రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు విస్తరిస్తున్నాయి. దీనిప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు తెలిపార�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు గురువారం కేరళలోకి ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈనెల 1న కేరళకు రుతుపవనాలు రావాల్సి ఉన్నదని, కానీ కొన్ని ప్రతికూల పరిస్�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఈనెల 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Southwest Monsoon | రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పదిరోజుల్లో ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ర్టాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది.
TG Weather Update | పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్ ఎల్నినో’ ప్రభావంతో ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు నైరుతి సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ తెలిపింది.
IMD report | ఇవాళ భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన నివేదిక (IMD report) భయం పుట్టిస్తున్నది. రాబోయే ఐదు రోజులపాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని IMD తెలిపింది.