చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల హామీలను మరచి అక్రమ దందాలకే పెద్దపీట వేస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యే పీఏ జోరుగా ఇసుక రవాణా సాగిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్య�
జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించి మర ఆడించి
PDS Rice | ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామములో సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ.. జిల్లా అధికారులను సంతృప్తి పరుస్తూ తప్పించుకుంటున్నాడు. సదరు యజమాని మిల్లుపై దాడి చేసి పీడీఎస్ బియ్యాన్
Hyderabad | ప్రభుత్వ అండదండలతో కొందరు అక్రమార్కులు దర్జాగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి..అందులో యధేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకొంటున్నా..సర్కారు పట్టించుకోవడం
ఈ సీజన్లో నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తనున్నాయా.. అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యేటా కొందరు వ్యాపారులు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వేలాది క్వింటాళ్ల నకిలీ విత�
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం | నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు.