హైదరాబాద్లో తాత్కాలికంగా కొనసాగుతు న్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని యాదాద్రి జిల్లా పోచంపల్లికి తరలించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశ�
నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు కొ�
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)ని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యేలు గొంగి డి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన
నేతన్నలు ఎనిమిది నెలలుగా చేస్తున్న పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. చేనేత రుణాలను మాఫీ చేయడంతోపాటు త్రిఫ్టు పథకం కింద రావాల్సిన రూ.290 కోట్ల బకాయిలను విడుదల చేసింది. రాష్ట్రంలో రూ. 30 కోట్ల చేనేత రుణ�
‘సాంకేతిక నైపుణ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసినం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీలో నిర్మించాలని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించినం..
భూదాన్ పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దానిని తాత్కాలికంగా పొట్టి శ్రీరాములు తెలుగు య�
భూదాన్ పోచంపల్లి నేతన్న కల సాకారమైంది. ఎన్నో ఏండ్లుగా నేత కార్మికులు చేస్తున్న ఆందోళనలు, విజ్ఞప్తులకు సార్థకత లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్క్ సిటీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ�
ఇటీవలే కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
రాష్ర్టానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని మంజూ రు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ర్టానికి లేఖ పంపిందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు తెలిపారు. �
IIHT | తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మ�
ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే
మిగిలింది. జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు,
�