ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకున్న ఘటనలో ఇటీవల అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడం దురదృష్టకరమని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నా�
మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో మహిళపై సామూహిక లైంగికదాడి జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వైభవ్ రఘునా
IG Satyanarayana | నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool district) లోని ఊర్కొండపేట (Urkondapeta) కు దైవదర్శనం కోసం వచ్చిన మహిళను మూడు గంటలపాటు హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్తీ గ్యాంగ్కు చెందిన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు జోగుళాంబ గద్వాల ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం వనపర్తి ఎస�
రైతు హీర్యానాయక్ చేతికి బేడీల ఘటనపై కంది సెంట్రల్ జైల్లో గురువారం రాత్రి మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ కలిసి విచారణ చేపట్టారు.
లగచర్లలో దాడి ఘటన, కేసు నమోదుతోపాటు అరెస్టులు, తదుపరి చర్యలపై అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పరిగిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ స్ప
Patnam Narendar Reddy | లగచర్ల ఘటన కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు పేర్కొ�
గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు నెరుపుతున్న ఇద్దరు ఎస్సై లు, ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ను మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. పటాన్చెరు ఎస్సై అంబారియా, వీఆర్ ఎస్సై వినయ్కుమార్�