మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ కుమార్ (28)ను సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు.
IG Chandrasekhar Reddy | సమాజంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం అవుతున్నాయని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో నెలకొల్పిన కమాండ్ , కంట్రోల్ సెంటర్ను ప్రారంభించ�
భూ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదం టూ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసనకు దిగి న మైల భాస్కర్కు ఐజీ చంద్రశేఖర్రెడ్డి భ రోసాఇచ్చారు. వెంటనే అతడి భూ సమస్యపై విచారణ చేపట్టాలని సిద్దిపేట కమిషనర
‘అయ్యా నేను ఇప్పటికే 10 సార్లు డీజీపీ ఆఫీసుకు వచ్చినా న్యాయం జరగలేదు. నన్ను కొట్టి నా భూమిని లాక్కున్నారు. నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యా దు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. న�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (మల్టీజోన్-1) కోరారు. గణేశ్ శోభా
మల్టీ జోన్-1 పరిధిలోని 49 మంది ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న పలువురికి కొత్తగా పోస్టింగులిచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ను బుధవారం ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్లతో కలిసి నార్త్ జోన్�
నేరస్తులకు న్యాయస్థానంలో శిక్షల శాతం పెరగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోకు మొదటిసారిగా వచ్చారు.