నానో యూరియాతో లాభాలు మెండుగా ఉంటాయని ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్ పేర్కొన్నారు. హుజరాబాద్ మండలం కనుకులగిద్దలో వెంకటరామిరెడ్డి పొలంలో ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్, హుజురాబాద్ ఏడీఏ సునీత, మండల వ్య
పంటల్లో జింక్, కాపర్ లోటును సర్దుబాటు చేసి, ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడే మరో రెండు నానో టెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇఫ్కో బుధవారం తెలిపింది. ఇఫ్కో అభివృద్ధి చేస్తున్న నానో టెక్నా
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022 పార్లమెంట్ పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లు సహకార వ్యవస్థను కూల్చివేయడానికి ఉద్దేశించబడింది. సహకార వ్యవస్థను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేయడానికి జరుగు
ఈ సవరణ ద్వారా పెద్ద పెద్ద కంపెనీ కంటే మిన్నగా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్, సహకార బ్యాంకుల్లో ఏ పెట్టుబడిదారైనా రూ.100 షేరు విలువ
Niranjan reddy | దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలైందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన
ఎరువులు | గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. �
ఇఫ్కో| ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్ఎఫ్సీఓ-ఇఫ్కో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.