సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ(ఐడీవోసీ) నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. సాధ్యమైనంత త్వరలో ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
దేశంలోకెల్లా ఖమ్మం ఐడీవోసీలోనే మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉన్న కలెక్టరేట్లలో ఖమ్మానిదే ప్రథమస్థానమని అన్నారు. ఐడీవోసీ అధికారు
రాష్ట్రంలో మొదటిదశలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవనాల్లో చివరి మూడు భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరులో రెండు, వచ్చే నెల రెండో వారంలో మరో భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మూడు భవనాలు ప్రారంభమైతే తొలిదశలో �
అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్ల�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున�
రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాకు రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సో మవారం క�
చిన్న పిల్లలు ఉన్న కలెక్టరేట్ మహిళా ఉద్యోగుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం సరికొత్త ఆలోచన చేసింది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ)లో ఆరు నెలల నుంచి
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఈ నెల 10న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
సామాన్యుల సమస్యలను త్వరితగతిన పరిషరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ప్రజలందరూ వచ్చిన తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారమూ ప్రజావాణి