హైడ్రా పేరిట అక్కా చెల్లెండ్లు బతుకమ్మ వేడుకలను జరుపుకోకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించా�
Hydraa | మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. సోమవారం ఆయన కరీనంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండే ఆగిపోతుంది అంటూ ఓ బాధితురాలు వాపోయారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదని కన్నీటి పర్�