ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుల్జార్ హౌస్ లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా 17 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ అబ్బాస్�
నగరంలో కల్తీ మద్యం ముఠా గుట్టును హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఆబ్కారీ ఈడీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం...నగరంలో పెద్దఎత్తున కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసన
Manchu Vishnu | హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అంశాలు ఇప్పుడు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈ ఘటనల తర్వాత సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో తెలంగాణలో సినీ పర�
ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవని బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని (Rashiprabha Sandeepani) అన్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్లో (Green India Challenge) పాల్గొని మొక్కలు నాటా�
దారి దోపిడీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు దుండిగల్ పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.37.97 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
నవంబర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)తనిఖీలు నిర్వహించి, 6824 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా న్యాయస్థానం 93 మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.2.37 కోట్ల జరిమానా విధించినట్లు సైబరాబాద్ ట్రాఫ�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
బంగారం పరుగందుకున్నది. గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న పుత్తడి ఒకేరోజు భారీగా పుంజుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు భగ్గుమనడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమవడం ఇందుకు కారణం
రైల్వేట్రాక్ల వెంట ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్న పాత దొంగను నల్లకుంట పోలీసులు రిమాండ్కు తరలించారు. అతని నుంచి రూ.2.25 లక్షల విలువైన 7.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గు�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
పల్లా రాజేశ్వర్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తాం. రూ.50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల�
భారీ వర్షం | హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియగా, నేడు ఈదురుగాలులతో కూడిన