కాచిగూడ,జూలై 19 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని పెయింటర్ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. తలబ్కట్ట ప్రాంతానికి చెంది�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19 : దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) (పాత ఏఎంఎస్)లో పలు సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, �
హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన ప్రజా సంబంధాల అధికారి మార్గం లక్ష్మీనారాయణను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తెలుగు విశ్వ విద్యాలయం గిరిజ�
హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండ�
సంధ్యా, వర్షిని, అఖిల్, దేవర్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బంగారు తల్లి’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీ విజయరాము పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ దర్శకత్వంలో బొద్దం రాము యాదవ్, విజయ్ రూపొం
హైదరాబాద్ : ఆన్లైన్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్లోని ఓయో రూమ్ కేంద్రంగా ఒంగోలుకు చెందిన సాయి గౌతమ్ రెడ్డి(27) ఆన్లైన్లో హార్స్ రేస�
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ�
కూకట్పల్లి చోరీ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ఏ విఫలమైతే.. ప్లాన్ బీతో నేపాల్ నిందితులు దోపిడీకి స్కెచ్ వేసినట్లు వెల్లడైంది. బాధిత కుటుంబం పెండ్లికి వెళ్లకపోయి ఉంటే.. నిద్రమాత్రలు ఇచ్�
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. రెండేండ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న లష్కర్ వాసులు ఈ సారి రెట్టింపు ఉత్సహంతో బోనాల ఉత్సవాలను నిర్వహించారు.
హైదరాబాద్ : శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని శ్రీని�