ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) సెమిస్టర్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫ�
హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొ
బ్రిటన్కు చెందిన డాటా అనలిస్ట్, కన్సల్టెన్సీ సంస్థ కగూల్..హైదరాబాద్లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. నానక్రామ్ గూడలోని కపిల్ టవర్సలో 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్ను గ�
ఇంజినీరింగ్ కళాశాలలు ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహం, యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటుతో విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకువస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వా తే బోనాల పండుగకు మరింత ఖ్యాతి పెరిగిందని, స్వరాష్ట్రంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
ముషీరాబాద్:తొలిసారి జరుగుతున్న అల్టిమేట్ ఖోఖో లీగ్లో హైదరాబాద్ యువ ప్లేయర్ దాసరి జీవిత్రావు బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల జరిగిన వేలం పాటలో చెన్నై క్విక్గన్స్ ఫ్రాంచైజీ జీవిత్రావును ఎంపిక చేస�
అన్ని దానాల్లో కన్న విద్యాదానం గొప్పదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాంపల్లిదాయరకు చెందిన పంచాయతీ సభ్యుడు,
ఇండ్ల నుంచి వెలువడే చెత్తను పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్కు అందజేయాలని డీఎల్పీఓ స్మిత ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో చెత్త డంపింగ్ జరుగుతున్న పనులను మంగళవారం సర్పంచ్ పెంటయ్య�
కుల మత ఆధిపత్యాలు కొనసాగినంత కాలం ఈ దేశం అభివృద్ధి చెందదని, ఈ గొడవలే దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి అని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు.
తెంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాల సర్వే నిర్వహించి, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కోరారు.
హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, తిరుపతి, కాచిగూడ స్టేషన్ల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక వారాంతపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవార