హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు | నెహ్రూ జూలాజికల్ పార్క్లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపా�
అప్పటి దాకా ఎండ దంచికొట్టగా.. అంతలోనే ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. సోమవారం బంజారాహిల్స్లో జోరున కురుస్తున్న వ�
అవకాశముంటే హోం ఐసొలేషన్.. లేదంటే కొవిడ్ కేంద్రాలకు తరలింపునేటి నుంచి నగరంలో ఫీవర్ సర్వే .. పాల్గొననున్న450 బృందాలు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. లక్షణాలు ఉండి కూడా టెస్�
చల్లబడిన వాతావరణం .. నేడు, రేపూ పలు చోట్ల వర్షం హైదరాబాద్/సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో ఏర్పడిన ఉపరితలద్రోణి కారణంగా సోమవా రం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మ
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
హైదరాబాద్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
హైదరాబాద్ : నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంకు ఎటీఎం వద్ద దారుణం చోటుచేసుకుంది. నగదు డ్రా చేసుకోవడానికి వచ్చిన కాంగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజ
ఓపీ సేవలు ప్రారంభించాలి | నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.