ప్రపంచవ్యాప్తంగా నెగెటివ్లో ఫార్మా మార్కెట్ 18 శాతం వృద్ధితో దూసుకుపోయిన భారత్ వ్యాక్సిన్లో ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి ఫార్మాహబ్గా పేరొందిన హైదరాబాద్ నుంచే అధికం హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఫార�
మంత్రి ఎర్రబెల్లి | నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును మర్యాద పూర్వకంగ
బంగారం దుకాణం| నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పా�
పేకాట స్థావరాలపై| నగరంలోని పాతబస్తీలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పాతబస్తీ, , బహదూర్పురాలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహి�
ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో 300 పడకలు, 50ఆక్సిజన్ బెడ్లు మాదాపూర్, మే 8: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం
గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించిన సీఎస్ | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించారు. వార్డులు పరిశీలించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని �
ఐదేండ్లలో ఎంతో ఉపశమనంరాష్ట్రవ్యాప్తంగా త్వరలో 10 కేంద్రాలుభరోసా కేంద్రం ఏర్పాటై ఐదేండ్లు పూర్తి ఆపదలో ఉన్న వారికి భరోసా ఇవ్వడంలో హైదరాబాద్ భరోసా కేంద్రం ఎప్పుడు ముందుంటుందని, ఐదేండ్లలో సుమారు 10 వేల మం�
అమెరికా పరిశోధనలో వెల్లడి అప్రమత్తంగా ఉండాల్సిందే: వైద్య నిపుణులు హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): జ్వరం రావడం కరోనా లక్షణాల్లో అతి ముఖ్యమైనది. వృద్ధుల్లో మాత్రం ఇది నిజం కాదని పరిశోధనల్లో తేలింది. జ్వరం
ఊపిరితిత్తులకు 80 శాతం ఇన్ఫెక్షన్ సికింద్రాబాద్ యశోదాలో వైద్యంతో రికవరీ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వృత్తిధర్మంలో భాగంగా ఎంతోమంది కరోనా రోగులను రక్షించి, చివరకు దాని బారినపడి తీవ్ర అస్వస్థతకు గు�
ప్రభాస్ హీరోగా పౌరాణిక కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ గాథ ఆధారంగా వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ త్రీడీ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కిస్
హైదరాబాద్ : నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు
గాంధీ దవాఖానను పరిశీలించి సీఎస్ | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ రోగులకు అందుతున్న తదితర సేవలను వైద్యాధికారు�