నిత్యం జీహెచ్ఎంసీ ద్వారా 59వేల మందికి బువ్వ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో అన్నార్తులకు జీహెచ్ఎంసీ అండగా నిలబడుతున్నది. లాక్డౌన్ పరిస్థితుల్లో నిరాశ్రయులు, నిరుపేదలు, పలు దవా�
దాతృత్వం చాటిన బ్యాచ్మేట్లు పెన్పహాడ్, మే 20: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఐ కుటుంబానికి అతని బ్యాచ్మేట్స్ ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టే
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించ
ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి కొవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా గాంధీ దవాఖానలో గంటపాటు పర్యటన జనరల్వార్డు నుంచి ఐసీయూదాకా పరిశీలన నేరుగా కరోనా పేషెంట్లతో మాట్లాడిన సీఎం ప్రాణాలకు తెగించి డాక�
రోజూ 2 వేల మందికి గణేశ్ బిగాల అన్నదానం 100 మందికి ఉపాధి హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో సతమవుతూ దవాఖానల్లో, హోం ఐసోలేషన్లో ఉన్నవారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కరుణామృత ధారలు కురిపిస్తున�
హైదరాబాద్ : పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ శీవగంగ కాలనీలో గుట్టుచప్పుడు క�
హైదరాబాద్ : నగరంలోని నాచారంలో గల హెచ్ఎంటీ కాలనీలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎం. ప్రేమ్సింగ్(12) ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు సైకిల్ప
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్లో పోలీసులు ఓ రౌడీ షీటర్ను బుధవారం అరెస్టు చేశారు. ఉజాలాషా స్మశానవాటిక కేర్ టేకర్ను బెదిరించాడనే ఆరోపణలతో పోలీసులు రౌడీ షీటర్ను అరెస్టు చేశారు. దర్గా, స్మశానవా�
హైదరాబాద్లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి! | అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందిన మరో ఫార్మా సంస్థ ఉత్ప�
పెట్టుబడులకు ఆకర్షణీయంగా నగరం.. టెక్నాలజీకి తగ్గట్లుగా పెరుగుతున్న ప్రాధాన్యత న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రము�
చొరవ తీసుకున్న జగన్మోహన్రావు హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా సోకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆసియా పవర్లిఫ్టింగ్ మాజీ చాంపియన్ జోసఫ్ జేమ్స్కు కేంద్ర క్రీడాశాఖ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హై
హైదరాబాద్ : అనాథాశ్రమాలు, వృద్ధాప్య వసతి గృహాలకు అదేవిధంగా రహదారులపై వెళ్లే వాహన డ్రైవర్లకు ఉచితంగా ఆహారాన్ని అందించే స్వస్థ్య సేవ కార్యక్రమాన్ని పలు ఎన్జీవోల సహకారంతో రాచకొండ పోల�