విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అర్ధరాత్రి హత్యలతో ఉలిక్కిపడుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం సురక్షితమని ఉత్తరాది ఐటీ ఉద్యోగులు వేన్నోళ్ల పొగిడిన సందర్భాలు గుర్తు చేస�
మహేశ్వరం : తాగుడుకు బానిసై కట్టుకున్న భార్యనే హతమార్చిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..కందుకూరు మండలం చిప్పల పల్లికి చెందిన
Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి
మైలాదేవ్పల్లి : మద్యం మత్తులో కట్టుకున్న భార్యను పారతో మోది హతమార్చిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం ..మైలార్దేవ్పల�
Murder Mystery | భార్యను చంపడానికి ఆ భర్త వింత పద్ధతిని ఎంచుకున్నాడు. భార్యకు జరిగిన చిన్న ప్రమాదం వల్ల చుట్టుపక్కల వారు ఆమెపై పాము పగబట్టిందని అనుకుంటున్నట్లు..
అమీర్పేట్ : తనకు తెలియకుండా గర్భం తొలగించుకుందనే కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగద్గిరిగుట్టక�
క్రైం న్యూస్ | జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధుడి హత్య కేసులోని నిందితులను సంగెం పోలీసులు అరెస్టు చేసారు. మృతుడి భార్య హంస సుగుణ (53) కొడుకు అశోక్ (34) అరెస్టుకు �
అనుమానం ఆమె ప్రాణం తీసింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని పెళ్లి చేసుకున్న ఆ యువతికి విషాదం తప్పలేదు. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. పెళ్లయి 8 నెలలకు కాకముందే ఆమ�
భార్యను కొట్టి చంపిన భర్త | అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకొని కొట్టి చంపాడు ఓ భర్త. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భార్యను హతమార్చిన భర్త | కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాతకంగా బండరాయితో కొట్టి హతమార్చాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింద�
వరంగల్ అర్బన్ : జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తను కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. హత్య అనంతరం నిందితుడు