పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో చోటుచేసుకున్న భారీ పేలుడు దుర్ఘటనలో పెద్దఎత్తున కార్మికులు, సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్ట�
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో స్ప్రే డ్రయ్యర్ పేలడం వల్లనే మరణాల సంఖ్య భారీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ కెమికల్ ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించాయని, అయితే ఇక్కడ మాత్రమ�
తమిళనాడులోని విరుధ నగర్లో ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
హయత్నగర్ పోలీస్స్టేషన్ ఆవరణంలో రికార్డులు, ఇతర సామగ్రిని భద్రపరిచే గది వద్ద జరిగిన భారీ పేలుడులో జీఎంఆర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. హయత్నగర్కు చెందిన సూర్యకళ(38) గత క
జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి హోటల్కు చెందిన కిచెన్ భవనం కుప్పకూలడంతో పాటు శిథిలాలు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దాకా పడటంతో సమీపంలో ఉన్�
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వెలుపల ఆదివారం ఉదయం 7.50 గంటలకు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
Crimea Bridge explosion:రష్యా, క్రిమియా మధ్య ఉన్న రైలు, రోడ్డు మార్గంలో భారీ పేలుడు సంభవించింది. కారు బాంబు పేలడంతో ఓ నదిపై ఉన్న బ్రిడ్జ్ ధ్వంసమైంది. ఇక పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూడా దెబ్బతిన్నది. రైల్వే బ్ర
ఇస్లామాబాద్ : ఉత్తర పాకిస్థాన్లోని సియాల్కోట్లోని సైనిక స్థావరంలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వినిపించింది. పంజాబ్ ప్�
కీవ్: ఉక్రెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్ నగరంపై రష్యా మిస్సైల్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖార్కివ్లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్పై ఈ దాడి జరిగింది. ఇవాళ ఉద