‘మా ఇల్లు కూలగొట్టేటప్పుడు వద్దంటే వద్దని కాళ్లా వేళ్లా పడ్డాం.. మాకు దిక్కే లేదని మొత్తుకున్నం.. కడుపుగట్టుకుని కట్టుకున్నామన్నం.. అయినా వినలేదు.. ఇప్పుడేమో చెరువుల దగ్గర ఇండ్లను కూల్చేదే లేదని చెబుతున్�
మూసీలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. దసరా పండుగ ముందు విరామం ప్రకటించి 15 రోజులుగా కూల్చివేతలను నిలిపివేసిన ప్రభుత్వం, చడీ చప్పడు కాకుండా శనివారం నుంచి మళ్లీ మొదలుపెట్టింది.
‘గొప్ప మార్పు జరగాలంటే ఉక్కు సంకల్పంతో కూడిన సాహసం చేయాలి. దశాబ్దాలుగా మూసీ గర్భంలో జీవచ్ఛవాలుగా బతుకుతున్న పేదల బతుకులు మార్చే సంకల్పం నాది. మూసీ సాగునీరుగా పారి, విషమే పంటలుగా మారి నల్గొండ ప్రజల ఆరోగ్�
రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్నది మూసీ పునరుజ్జీవనం కాదని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. హామీలను మూలకు పడేసి మూసీని ముందుకు తేవాల్సిన అవసరం ఏమెచ్చిందని నిలదీశ�
తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూప సౌధమది. అన్ని సందర్భాల్లో అభాగ్యులకు అండ అది. స్వరాష్ట్ర సమరంలో ఉద్యమకారులను గుండెల్లో దాచుకున్నట్టే ఇవ్వాళ మూసీ, హైడ్రా బాధితులకు తెలంగాణ భవన్ ఆలవాలమైంది.
మూసీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.. వందలాది కుటుంబాలు రోడ్డునపడనున్నాయి.. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు క�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘సామాన్యుడికో నీతి.. కాంగ్రెస్ నేతకో రీతి’ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణమని ఒకరిది కూల్చేసిన అధికారులు అధికార పార్టీ నేత నిర్మాణం జోలికి వెళ్లడం �
మతిలేని పాలనలో బుల్డోజర్లే సమస్యలకు పరిష్కారమని నమ్మినప్పుడు ఇలాంటి దృశ్యాలే సాక్షాత్కరిస్తాయి అంటూ మహబూబ్నగర్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం కూల్చివేసిన వికలాంగుల ఇండ్ల చిత్రాలను ఉద్దేశించి బీఆర్ఎ�