Oil Palm | రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్ఫాం సాగు ఎంతగానో దోహదపడుతుందని, ఆయిల్ఫాం సాగుతో నీటిని ఆదా చేయడంతోపాటు అంతర పంటల సాగు ద్వారా మరింత ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆయిల్ఫాం సాగు 40 ఏండ్ల పాటు సాగు అవుతుందని, ఏడ�
High Yields | బుధవారం వర్గల్ మండలంలోని చౌదర్పల్లి, సీతారాంపల్లి, అవుసులోనిపల్లి, నగరంతాండలలో రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు.
Agricultural Scientists | ఆధునాతన పంట విధానాలతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రియా, సుధీర్, శ్రీకృష్ణ, దిలీప్ అన్నారు.
Ramulu Nayak | వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రైతు కమిషన్ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు.
రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని పలువురు శాస్త్రవేత్తలు అన్నారు. గురువారం కొత్తగూడెం రేడియో కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వ్యవసాయంలో రైతాంగానికి సాగు ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. కూలీల ఖర్చుతో పాటు ఎరువుల వాడకం పెరగడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వీటిని తగ్గించేందుకు వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసి
నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, 525.40 అడుగుల్లోనే నీరున్నా.. రైతాంగం మేలు
కోరి సీఎం కేసీఆర్ ఎడమ కాల్వకు నీళ్లిచ్చి పంటకు ప్రాణం పోశారు. దాంతో ఇప్పుడు రైతు చేతికి మంచి పంట వస్తున్నది.
ఎండాకాలం పొలం దున్నడం పనులు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడం ద్వారా కలుపు, చీడ పురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారుల సూచనలతో రంగారెడ్డి జిల్లాల
రైతులు వేసిన పంటే మళ్లీ వేస్తూ బా గా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగి లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఇటీవల సదస్�
సహజ సిద్ధమైన ఎరువులతోనే అధిక దిగుబడులు రసాయన ఎరువుల వినియోగం అనర్థదాయకం క్షీణిస్తున్న భూ సారం, రోగాల బారిన ప్రజలు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు సూచనలు పాటిస్తే శ్రేయస్కరం పంటల సాగులో సహజసిద్ధమ
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.