ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాధికారి టీ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు- సస్య రక్షణ పై శుక్రవారం అవగాహన సదస్స
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం న�
Protests in POK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసనకు (Protests in POK) దిగారు. విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. విద్యుత్ బిల్లులను దహనం చే�
Earthquake prediction | తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి.
పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన�
వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గే�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెర�
పత్తికి మార్కెట్లో ధరలు అధికంగా పలుకతుండటంతో తెల్లబంగారం మెరిసిపోతుంది. బుధవారం జడ్చర్లలోని పత్తిమార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో క్వింటా రూ. 9,001ధర పలికింది. దీంతో రైతు కష్టానికి తగిన ఫలితం లభిస్�
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నామని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో శనివారం కలెక్టర్ అనుద�
మహిళ వడ్డనలో అన్నపూర్ణ, ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు లక్ష్మి. దుబారా ఇష్టపడదు. వృథా ప్రోత్సహించదు. డబ్బును గౌరవిస్తుంది. శ్రమను ప్రేమిస్తుంది. కాబట్టే, భారతీయ మహిళల క్రెడిట్ స్కోర్ ఏటికేడాది పెరుగుతున్న
ఆదాయవనరులు పెరగడంతో భూములు, ఇండ్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి కనిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం