Supreme Court | ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హీట్ వేవ్స్ సమయంలో జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని పిటిషన్ దాఖలైంద�
మాతృత్వ మాధుర్యాన్ని కోరుకునే స్త్రీలకు హీట్వేవ్ (వడగాలి) ఉపద్రవంలా మారింది. వీపరీతమైన ఎండ మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, వేడి వాతావరణం, వడగాలుల కారణంగా మానసికంగా, శారీరకంగా స్త్రీల�
IMD Weather Report | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ని దాటాయి. ఎండలకు తోడు వడగాలు వీస్తుండడంతో జనం వణికిపోతున్నారు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కా
IMD: ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో హీట్వేవ్ మరింత ఎక్కువగా ఉంటుంద�
Delhi Heatwave | . ఢిల్లీ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తొమ్మిది ర�
Heatwave | దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధ�
Poll Staff Dies | లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది మరణించారు. (Poll Staff Dies) మరో 23 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అధిక ఎండల కారణంగా తీవ్ర జ్వరం, హై బీపీ వంటి కారణాలతో 13 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు డాక
Heatwaves | ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. రెండు �
Declare National Emergency | దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ �
Heatwave | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో హీట్వేవ్స్ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
Power cuts | ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. గంటల కొద్దీ పవర్ కట్లపై మండిపడుతున్నారు.
Viral Video | వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ హెడ్ కానిస్టేబుల్. అచేతనంగా పడి ఉన్న వానరాన్ని గమనించిన ఆయన.. దానికి వెంటనే సీపీఆర్ చేశాడు. ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఉ�
దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో (Delhi) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విష�
Students Faint | వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. పదుల సంఖ్యలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. సపర్యలు చేసిన టీచర్లు, ఆ విద్యా�