ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు. నగరంలో ప్రజలు రోడ్డెక్కేందుకే జంకుతున్నారు. సాయంత్రం వరకు నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
Heatwave Alert | రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఎండ.. ప్రచండాన్ని తలపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వారం రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52), గోపాల్నగర్కు చెందిన సాత్వె శంకర్ (50) శనివారం వడదె�
దేశంలో మండుటెండలు 48 డిగ్రీలకు చేరుకొన్నాయి. ఈ నెల 28 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని&ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం హై అలర్ట్ జారీ చేసింది.
Jaisalmer : రాజస్థాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైన జైసల్మేర్ ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. గత పది రోజులుగా నగరంలో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోల్డెన్ సిటీగా పేరున్న జైసల్మేర్.. ఇప్పుడ
రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం నుంచే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో జనం బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. జిల్లాలో గురువారం 45.9 �
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఉపశమనం కలిగించే ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది.
నాగర్కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవ
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు, ఎండ ప్రభావంతో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. 43-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటిందంటే బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. పరిస్థితులిలా ఉంటే.. రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరి
ఈ సారి ఎండలతో భారత్ అల్లాడిపోతున్నది. భారత్లోని అనేక నగరాలు నిప్పుల కుంపటిలా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్లో ఉన్నాయంటూ ‘ఏక్యూఐ.ఇన్' రియల్టైమ్ గ్లోబల్ టెం