ఈ ఏడాది భానుడి ప్రతాపంపై (heatwave) ఐఎండీ తొలి హెచ్చరిక నేపధ్యంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది.
షాంఘై: చైనాలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం కరువు హెచ్చరికలు జారీ చేసింది. యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది
Delhi | దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
మద్యం మత్తులో ఎప్పుడూ భార్యతో గొడవ పడే ఆ వ్యక్తి.. ఆ రోజు తల్లితో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో తల్లిని కొట్టాడు. దాంతో ఆమె నడుము ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం తెలిసిన అతని తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది. కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ గత రెండు రోజుల నుంచి మండిపోతోంది. భానుడి భగభగతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇవాళ మరింత తీవ్ర స్థాయిలో ఎండలు ఉండనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నే
యూరప్ పర్యటన నుంచి తిరిగి రాగానే.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, అకాల వర్షాలపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహ�
న్యూఢిల్లీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణో