రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్' (ఐఎంఎస్) ఉద్యోగులపై ‘కార్పొరేషన్' కత్తి వేలాడుతున్నది. రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలో ఉన�
ఖమ్మం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశానుసారం గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం ఆరోగ్య పరీక్షలు నిర్
పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ప్రవేశపెట్టిందని దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో �
వేసవిపూట పేదోడి ఫ్రిజ్ రంజన్కు ఆదరణ పెరుగుతున్నది. ఫ్రిజ్లు, వాటర్ కూలర్లలోని నీటి కన్నా.. మట్టిపాత్రల్లోని నీరు ఆరోగ్యదాయకం కావడంతో వీటికి డిమాండ్ ఉంటున్నది. ఎండలతోపాటే కొనుగోళ్లు పెరుతుండగా, తయా�
మహిళలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అన్నారు. నెలసరి నొప్పి అనేది చాలా సున్నితమైన సమస్య అని చెప్పారు.
పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.
వైద్యాధికారులు మాతాశిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మ�
మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందు కెళ్తోంది. ఇందుకోసం యేటా పోషణ్ అభియాన్ పేరిట మాసోత్స వాలను నిర్వహిస్తున్నది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వా
మారుతున్న ఆరోగ్య అలవాట్లు.. జీవనశైలితో నేడు మానవుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కరోనా తర్వాత అనేకమంది తమ జీవనవిధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నిత్యం కూరగాయల కొనుగోలుకు �
ఉరుకులు, పరుగుల జీవితాలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రజలు తమ ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి రోజు గంట పాటు కేటాయించి యోగా, వ్యాయామం, వాకింగ్ చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తె
కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.