కరోనా కేసులు | దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇందులో 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,05,681 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్
కరోనా కేసులు| దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా, మరో 4,34,756 మంది
కరోనా కేసులు| దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, మరో 3,87,673 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు గత వారం పదిశాతం పైగా నమోదైందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో ఈ తరహా జిల్లాలు ఆరు �
న్యూఢిల్లీ: దేశంలో ఉంటున్న విదేశీ జాతీయులు ఇకపై కరోనా వ్యాక్సిన్ పొందవచ్చు. కరోనా టీకాకు వారు కూడా అర్హులేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలోని మిగతా లబ్ధిదారుల మాదిరిగా విదేశ�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ( Second Wave ) ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ స్పష్టం చేసింది. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ ( R Value ) అధికంగా ఉన్నట్లు కూడా వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ స�
Vaccine doses: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 39,361 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరాయి. ఇందులో 4,11,189 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,05,79,106 మంది బాధితులు కోలుకున్నారు.
కరోనా కేసులు| దేశంలో కొత్తగా 39,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. ఇందులో 3,05,03,166 మంది కోలుకోగా, మరో 4,20,016 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు.