కరోనా వ్యాక్సినేషన్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక�
టీబీ పరీక్షలు చేయించుకోవాలి : కేంద్రం | రోనా మహమ్మారి నేపథ్యంలో క్షయ (టీబీ) కేసులు పెరుగుతున్నాయన వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారంతా తప్పనిస�
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,792 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 624 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి కంటే 5.4 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 5 శాతం కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ .. సేద తీరేం�
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 35కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ: గర్భిణీ మహిళలకు కూడా ఇకపై కరోనా టీకా వేయనున్నారు. గర్భవతులు కొవిన్లో నమోదు చేసుకుని లేదా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెల�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 34 కో్ట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశామని ఆరోగ్య మంత్రిత
న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 979 మంది చనిపోయారు. మరో 58,578 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,0
గవర్నర్| రాష్ట్రంలో కోటి డోసులు అందించిన వైద్యారోగ్య శాఖకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు. నగరంలోని వెంగళ్ర�
న్యూఢిల్లీ : దేశంలో వెలుగుచూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్పై కోవిషీల్డ్, కొవ్యాక్సిన్లు ఎంతవరకూ ప్రభావవంతంగా పనిచేస్తాయనేది పరీక్షిస్తున్నామని, వారం పదిరోజుల్లో ఈ వేరియంట్పై వ్యాక్సిన్�