‘ప్రపంచంలో 7వేల అరుదైన వ్యాధులు.. చికిత్స అందుబాటులో 5 శాతమే’.. | ప్రపంచంలో ఏడువేల అరుదైన వ్యాధులు ఉన్నాయి. కానీ, అన్నింటికీ చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం వీటిలో ఐదుశాతం వాటికి మాత్రమే చికిత్స అందుబాటు�
Vaccine doses to states: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 27.90 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిలో వేగంగా ప్రబలిన డెల్టా వేరియంట్ తాజా మ్యుటేషన్ డెల్టా ప్లస్ ఆందోళనకరమైనదని ఇంకా నిర్ధారణ కాలేదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. డెల�
న్యూఢిల్లీ : భారత్ లో అధికారికంగా వెల్లడించిన కొవిడ్-19 మరణాల కంటే ఆరేడు రెట్లు అధికంగా మహమ్మారి బారినపడి ప్రజలు మరణించారన్న న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం తోసిపు�
న్యూఢిల్లీ :రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పది లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. మొత్తం 10,81,300 వ్యాక్సిన్ డోసులు మరో మూడు రోజుల్లో రాష్�
లైసెన్సు పునరుద్ధరణ| ప్రైవేట్ దవాఖానల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకుగాను గతంలో 22 హాస్పిటళ్లలో కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసిన విషయం �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్�
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణ
న్యూఢిల్లీ : భారత్ ను వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు దిగిరావడం, రికవరీ రేటు భారీగా పెరగడం సానుకూల సంకేతాలు పంపుతోంది. ద�
న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 13.31 శాతానిక�
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 18 కోట్ల 58 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. 18,58,09,302 మంది టీకాలతో లబ్ధి పొందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు తగ్గుతున్నది. ప్రస్తుతం ఈ వారానికి దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు 18.17 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు �