న్యూఢిల్లీ: కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మంది కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అత్యంత వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదే అని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. 13 కోట్ల కోవిడ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెకండ్ వేవ్లో భాగంగా గత ఆదివారం నుంచి దేశంలో గంటకు 10 వేల కేసులు, 60 మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ �
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే అంతకుముందు రోజుతో పోలిస్తే.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా 2,59,170 కేసులు నమోదయ్యాయి. 1761
న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ�
తెలంగాణ కరోనా కేసులు | రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్ కేసులు నమోదయ్యాని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్లో తెలిపింది.