హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60 శాతం యాక్టివ్ కేసులు, 45.4 శాతం మరణాలు కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2.3 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే సుమారు 20 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 42 శాతం మంది ఫ్రంట్లైన్ వర్కర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 9 రాష్ట్రాలు 60 శాతం దాటాయి.