కరోనా కేసులు | దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గ�
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా కేసులు | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కేసులు రికార్డయ్యాయి.
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
కరోనా టీకా | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించ
Covid Vaccines: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ( Covid-19 Vaccines ) సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.