న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 116.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇంక�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింద�
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 24,354 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 2,73,889గా ఉంది. గడిచిన 197 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య తొలిసారి తక్కువగా నమోదు అయినట్లు కేంద్�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకోగా, 4,47,194 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు