రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించార�
పాఠశాల విద్యార్థులకు అందాల్సిన నిధులు ప్రధానోపాధ్యాయుడు కాజేశారని పాఠశాల కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉ�
సాక్షాత్తు సీఎం ఇలాకాలో విద్యార్థుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం అందించకపోవడంతో పస్తు లు ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Raod accident) జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వ
Narayanpet | ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలిపోయాడు. కోస్గి మండలం మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ లబిద్కు మంగళవారం మధ్యాహ్నం
విద్యాపరిశోధన సంస్థల అధ్యాపకులు కూడా.. జోనల్ నుంచి జిల్లా పోస్టుగా మారిన ప్రభుత్వ ఎస్ఏ ప్రభుత్వ, పంచాయతీ టీచర్లకు వేర్వేరు క్యాడర్లు విద్యాశాఖలో పోస్టుల పునర్వ్యవస్థీకరణ పూర్తి మూడు జీవోలు జారీ చేసి�
ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊపందుకుంది. మొక్కలను నాటడాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ బర్త్ డే రోజున ముక్కోటి వృక్షార్చన అనే కార్యక్రమాన్ని
కరోనాపై సోషల్మీడియా వేదికగా అవగాహన నాలుగు నెలలుగా విస్తృత కార్యక్రమాలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనాపై సామాజిక మాధ్యమాలు వేదికగా వెబినార్లు, అవగాహన సదస్సులు నిర్వహించి ఉపరాష్ట్రపతి వెంకయ�