హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఏ డివిజన్ టీ20 లీగ్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జింఖానా మైదానం వేదికగా మారేడ్పల్లి కోల్ట్స్తో జరిగిన ఫైనల్�
మహిళా క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) దేశవాళీ లీగ్స్ను ప్రవేశపెట్టబోతున్నది. బుధవారం నిజామాబాద్లో హెచ్సీఏ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన�
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయి. దీంతో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఇబ్బందులు తొలిగాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్�
ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేస్తామని, మొదటిది వరంగల్లోనే ప్రారంభిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రెసి డెంట్, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడ
ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి మొదలయ్యే భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా వచ్చే నెల 25న తొలి మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబును శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(