రెండేళ్ల తర్వాత బిజీబిజీగా గ్రౌండ్లు గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జేఎన్ఎస్లో వెయ్యి మందికి పైగా తర్ఫీదు హనుమకొండ చౌరస్తా, మే 16: వేసవి శిక్షణా శిబిరాలతో మైదానాలు, అకా
రూ.1200 కోట్లతో మల్టీ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల భవనంలో 2వేల పడకలు ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తాం భవన నిర్మాణ కార్మికులకు50రోజుల్లో లక్ష మోటర్ సైకిళ్లు నిత్యం కార్మికుల మధ్య ఉండే శ్రమజీవి వ�
భూసేకరణ (ల్యాండ్ పూలింగ్)పై రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతు రాజ్యం రావాలన్నదే ఆయన తపన అని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
‘ఈజీఎస్ పథకం అమలు లో వాస్తవాలు చర్చిద్దామా..?, ఇందులో ఎవరి బాధ్య త
ఎంత?.., కేంద్రంలో లోటుపాట్లుంటే రాష్ట్రప్రభుత్వాన్ని తిట్టడమేంటి.., బండి సంజయ్కి కనీస
అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా.., దమ్ముంటే చర్చకు రావా�
ఈ సీజనల్లోనూ పండిస్తున్న రైతులు వినూత్న ఆలోచనలతో సంప్రదాయ సేద్యం ఆర్థికంగా లాభాలు పొందేందుకు వైవిధ్యంగా ‘సాగు’తూ.. ఏపుగా పెరిగిన దూదిపూల పంట ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి అంచనా హనుమకొండ సబర్బన్, మ
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురు మహిళా కూలీల దుర్మరణం మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ శాయంపేట, ఏప్రిల్ 8: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ.. మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొనడ�
పూర్వం వ్యవసాయాన్ని మొత్తం ప్రకృతే నడిపించేది. రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం పడకపోయేది. పంటలను నాశనం చేసేందుకు శాకాహార పురుగులు వస్తే వాటిని భుజించేందుకు మంసాహార పురుగులు కూడా పెద్ద ఎత్తున వచ్చేవి.
హైదరాబాద్లో ఆదివారం జరిగిన రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హ�
అంతరించిపోతున్న బాల్బ్యాడ్మింటన్ క్రీడను బతికించుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియంలో జరిగాయి. ప్రభ�
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తును గురుకులాలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యన
యాదాద్రి పుణ్యక్షేత్రానికి హనుమకొండ బస్స్టేషన్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు యాదాద్రి దర్శన్ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ను పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ముఖ్యఅతిథిగా హాజరై ప్
వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ) వివిధ కేటగిరీల్లో 7 అవార్డులను �
జిల్లాలోని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హను మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్స�