ఎల్ఐసీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకమని, అలాంటి సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందని ప్ర భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హ నుమకొండ బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజన్ కా ర�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మహాత్ముడి బాటలో పోరాడి దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో తెలంగాణ గాంధీగా నిలిచిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర �
తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీఎన్జీవో కేంద్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం హనుమకొండ జిల్లా టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యం�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై మోదీ అక్కసు వెల్లగక్కాడని మండిపడ్డారు. రాష్ట్ర ప�
కాజీపేట డివిజన్ను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. కాజీపేట మీడి యా పాయింట్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యు వత డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా కాపాడాల్సిన
Minister Errabelli | టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలోనే రికార్డును సొంతం చేసుకుంది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 101% పూర్తిచేసిన తొలి జిల్లా.. మంత్రి హరీశ్ అభినందన హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): టీనేజర్ల వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. 15-18 ఏండ్ల మధ్య వయస్సున్న వారికి 101 శాతం మ
అబద్ధాలు ప్రచారం చేయడం, బెదిరించడమే బీజేపీ నేతల నైజం ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కేంద్ర పర్యాటక మంత్రి టూరిస్టుగానే వచ్చిపోయారు బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటా
కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ పోరాటం కాజీపేట చౌరస్తాలో నేడు రాస్తారోకో 31న సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయం ముట్టడి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఢిల్లీలో ధర్నా చేస్తాం : ఎంపీ పసునూరి దయా�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హనుమకొండ, జనవరి 20 : ఎస్సీ, ఎస్టీ, మైనా�
Hanumakonda | రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షల మేరకు పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి �