అన్నదాత గుండె నిబ్బరం జిల్లాల్లో 40శాతం నుంచి 70శాతం పూర్తి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలింపు వెనువెంటే రైతుల ఖాతాల్లో నగదు జమ ఉమ్మడి జిల్లాలో 1096 సెంటర్లు రైతులకు రంది లేకుండా ఊరూరా ఏర్పాట్లు ములుగు, జయశంకర�
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల కోర్టు బెయిల్ కోసం నకిలీ పత్రాల తయారీ ఓ లాయర్ వద్ద పనిచేస్తున్న గుమస్తా ప్రధాన సూత్రధారి నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వ
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ప్లకార్డులతో నిరసన, ర్యాలీలు హనుమకొండ, డిసెంబర్ 16 : ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప స�
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కాజీపేటలో రాష్ట్ర స్థాయి సదస్సు కాజీపేట, డిసెంబర్ 12: రాష్ట్రంలోని ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ) సమస్యలను ప్రభుత్వం దృష్టికి త
చీఫ్ విప్ వినయ్ భాస్కర్ | ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరోమారు తన ఉదారతను చాటారు. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న టీచర్స్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి టూ వీలర్పై వెళ్తూ హనుమకొండ కలెక్టరేట్ ముందు బండ�
బియ్యం సేకరణలో ఎఫ్సీఐ అలసత్వం రోజుల తరబడి గిడ్డంగుల ఎదుటే లారీల బారులు కాజీపేట ఎఫ్సీఐ గోదాముకు 1.10లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం 40 ర్యాక్లు అవసరముంటే 15 మాత్రమే రాక నెలాఖరుతో ముగియనున్న గడువు మ�
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పలివేల్పులలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం హసన్పర్తి, డిసెంబర్ : విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ ఒకటో డివిజన్ ప�
నేటి సాయంత్రంలోగా సీనియారిటీ లిస్టు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హనుమకొండ, డిసెంబర్ 7 : ఉద్యోగుల విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో జాబితాను పారదర్శకంగా రూపొ�
నేడు మద్యం షాపులకు లక్కీ డ్రా అంబేద్కర్ భవన్లో ఏర్పాట్లు చేసిన ఆబ్కారీ అధికారులు జిల్లాలోని 65 వైన్ షాపులకు 2,983 దరఖాస్తులు దరఖాస్తుల రూపంలో రూ.59.63 కోట్ల ఆదాయం హనుమకొండ సిటీ, నవంబర్ 19 : కొత్త మద్యం పాలసీతో �
పోడు రైతులు దరఖాస్తు చేసుకోవాలి గ్రామసభల్లో అర్హుల ఎంపిక 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ జిల్లా కమిటీదే తుది నిర్ణయం నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్ ఖానాపురం, నవంబర్ 5: మండలంలో 2006కు ముందు నుంచి పోడుభూములు సాగు చ�
ప్రతిసారి తీరొక్క రకాల సాగు ప్రత్యామ్నాయ పంట వైపు మొగ్గు మూడేండ్లుగా గణనీయంగా పెరిగిన విస్తీర్ణం తాజాగా ఆయిల్పామ్పై ఆసక్తి వారి బాటలోనే మరో 80 మంది ఆదర్శంగా నిలుస్తున్న రైతులు వరంగల్, నవంబర్ 5 (నమస్తే
సంస్థను ప్రైవేట్పరం చేయడం ప్రమాదకరం రానున్న రోజుల్లో అంబానీ, అదానీ, టాటా రైళ్ల పేర్లతో చూడాల్సిన దుస్థితి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ క్రూ లింకులను విజయవాడకు తరలించ�
జక్కలొద్దిలో 10 లక్షల మందితో భారీ సభ 20వేల బస్సులు.. డివిజన్ నుంచి 3 వేల మంది 29న అభిరామ్ గార్డెన్లో సన్నాహక సమావేశం వందేళ్ల వరకు పటిష్టంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హనుమ