కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ పోరాటం కాజీపేట చౌరస్తాలో నేడు రాస్తారోకో 31న సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయం ముట్టడి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఢిల్లీలో ధర్నా చేస్తాం : ఎంపీ పసునూరి దయా�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హనుమకొండ, జనవరి 20 : ఎస్సీ, ఎస్టీ, మైనా�
Hanumakonda | రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షల మేరకు పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి �
Cricket betting | వరంగల్ పోలీసు కమిషనరేట్ ఈస్ట్జోన్ పరిధి ఖానాపూర్ మండలం బుధరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసు అరెస్ట్ చేసి, రూ.10వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేస�
ఉపాధి అవకాశాలు కల్పిస్తాం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రారంభోత్సవం కరీమాబాద్, డిసెంబర్ 23 : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నన�
ట్రాన్స్కో ప్రాంతీయ కార్యాలయ ఆవరణ చుట్టూ ప్రహరీ సంస్థ అధికారులకు సీఎండీ ప్రభాకర్రావు ఆదేశాలు ఆక్రమణపై కఠినంగా ఉండాలని సూచన పోలీస్ కమిషనర్, కలెక్టర్తోనూ చర్చ ‘నమస్తే’ కథనానికి స్పందన హనుమకొండ, డిస
CJI NV Ramana | కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. తెలంగాణ ర
ప్రణాళికతో చదివితేనే ఉద్యోగాలు సొంతం యువతకు వరంగల్ సీపీ తరుణ్జోషి సూచన హనుమకొండ, డిసెంబర్ 17 : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కొన్ని రోజులు సెల్ఫోన్ దూరం పెడితేనే అనుకున్న లక్ష్యాలను సాధించడం సు�
అన్నదాత గుండె నిబ్బరం జిల్లాల్లో 40శాతం నుంచి 70శాతం పూర్తి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలింపు వెనువెంటే రైతుల ఖాతాల్లో నగదు జమ ఉమ్మడి జిల్లాలో 1096 సెంటర్లు రైతులకు రంది లేకుండా ఊరూరా ఏర్పాట్లు ములుగు, జయశంకర�
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల కోర్టు బెయిల్ కోసం నకిలీ పత్రాల తయారీ ఓ లాయర్ వద్ద పనిచేస్తున్న గుమస్తా ప్రధాన సూత్రధారి నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వ
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ప్లకార్డులతో నిరసన, ర్యాలీలు హనుమకొండ, డిసెంబర్ 16 : ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప స�
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కాజీపేటలో రాష్ట్ర స్థాయి సదస్సు కాజీపేట, డిసెంబర్ 12: రాష్ట్రంలోని ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ) సమస్యలను ప్రభుత్వం దృష్టికి త
చీఫ్ విప్ వినయ్ భాస్కర్ | ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరోమారు తన ఉదారతను చాటారు. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న టీచర్స్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి టూ వీలర్పై వెళ్తూ హనుమకొండ కలెక్టరేట్ ముందు బండ�